టర్కీలోని డైయైర్బేకిర్ నగరంలో బాంబు పేలుడు
- March 31, 2016
టర్కీలోని డైయైర్బేకిర్ నగరంలో బాంబు గురువారం పేలుడు చోటు చేసుకొని నలుగురు పోలీసు అధికారులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ బస్ షెల్టర్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. దీనిని ఎవరు చేపట్టారో తెలియదని అధికారులు చెబుతున్నారు.
టర్కీ సైన్యం ఈ ప్రాంతలోని కుర్దిష్ వర్కర్స్ పార్టీ రెబల్స్పై పోరాటం జరుపుతోంది. గత జులైలో ఇక్కడ ఉన్న కాల్పుల విరమణ ఒప్పదం రద్దైపోయింది. అప్పటి నుంచి హింస ప్రారంభమైంది. ప్రస్తుతం పేల్చిన బాంబు కూడా ఓ సాయుధ పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొన్నదేనని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









