మద్య రహిత రాష్ర్టంగా బీహార్...
- April 01, 2016
బీహార్ మద్య రహిత రాష్ర్టంగా కాబోతుంది. బీహార్ ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నితీష్ కుమార్ ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో నేటి నుంచి బీహార్లో మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగా మద్య నిషేధం అమలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దేశీయంగా ఉత్పత్తవుతున్న మద్యంతో పాటూ, స్పైస్ లిక్కర్ ను కూడా నిషేధించారు. దీంతో బీహార్ వ్యాప్తంగా 13 లక్షల మద్యం సీసాలను అధికారులు ధ్వంసం చేశారు. ప్రభుత్వ హెచ్చరికను లెక్కచేయకుండా మద్యం అమ్మకాలు చేపడితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







