మద్య రహిత రాష్ర్టంగా బీహార్...
- April 01, 2016
బీహార్ మద్య రహిత రాష్ర్టంగా కాబోతుంది. బీహార్ ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నితీష్ కుమార్ ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో నేటి నుంచి బీహార్లో మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగా మద్య నిషేధం అమలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దేశీయంగా ఉత్పత్తవుతున్న మద్యంతో పాటూ, స్పైస్ లిక్కర్ ను కూడా నిషేధించారు. దీంతో బీహార్ వ్యాప్తంగా 13 లక్షల మద్యం సీసాలను అధికారులు ధ్వంసం చేశారు. ప్రభుత్వ హెచ్చరికను లెక్కచేయకుండా మద్యం అమ్మకాలు చేపడితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







