చార్మినార్ ను మరింత సుందరంగా : కేటీఆర్
- April 01, 2016
హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన చార్మినార్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఇవాళ పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో 35 కోట్లతో చేపట్టిన పాదచారుల ప్రాజెక్టు వివరాలను కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చార్మినార్ పరిసర ప్రాంతాలను కేటీఆర్ తోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ పరిశీలించారు. అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే పాషాఖాద్రీకి ఇచ్చిన మాట ప్రకారం. చార్మినార్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆరునెలల్లో పెడస్ట్రియన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







