మేకపాటి గౌతమ్రెడ్డి శాఖలు మంత్రి బుగ్గనకు కేటాయింపు
- March 14, 2022
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దివంగత నేత, మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.. బాధ్యతలను బదలాయిస్తూ.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అసెంబ్లీ బాధ్యతలను.. మంత్రి అప్పల రాజుకు ఇప్పటికే అప్పగించగా.. మంత్రి పదవి బాధ్యతలను కూడా బదలాయించారు జగన్.
దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి శాఖలు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజెంద్ర నాధ్ కు కేటాయించారు. ఇప్పుడు ఉన్న ఫైనాన్స్, శాసనసభ వ్యవహారాలు, కమర్షియల్ టాక్స్ శాఖలకు అదనంగా ఐటీ, పరిశ్రమలు, కామర్స్ శాఖలు బుగ్గనకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







