మేకపాటి గౌతమ్రెడ్డి శాఖలు మంత్రి బుగ్గనకు కేటాయింపు
- March 14, 2022
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దివంగత నేత, మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.. బాధ్యతలను బదలాయిస్తూ.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అసెంబ్లీ బాధ్యతలను.. మంత్రి అప్పల రాజుకు ఇప్పటికే అప్పగించగా.. మంత్రి పదవి బాధ్యతలను కూడా బదలాయించారు జగన్.
దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి శాఖలు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజెంద్ర నాధ్ కు కేటాయించారు. ఇప్పుడు ఉన్న ఫైనాన్స్, శాసనసభ వ్యవహారాలు, కమర్షియల్ టాక్స్ శాఖలకు అదనంగా ఐటీ, పరిశ్రమలు, కామర్స్ శాఖలు బుగ్గనకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







