తరగతి గదుల్లో సోషల్ డిస్టెన్సింగ్ నిబంధన తొలగించిన సౌదీ అరేబియా
- March 14, 2022
సౌదీ అరేబియా: స్కూళ్ళలోని తరగతి గదుల్లో సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనల్ని తొలగిస్తూ సౌదీ అరేబియా సర్క్యులర్ జారీ చేసింది. తరగతి గదుల్లో విద్యనభ్యసించే సమయంలో, ఇతర కార్యక్రమాల్లో (స్కూలుకి సంబంధించి) ఈ సోషల్ డిస్టెన్సింగ్ నిబంధన తొలగిస్తూ ఆదేశాల్లో స్పష్టతనిచ్చారు అధికారులు. విద్యార్థుల హాజరు విషయమై ఏర్పాటు చేసిన ప్రత్యేక మెకానిజం కూడా రద్దయ్యింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







