ఎమిర్ మీద అనుచిత వాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్టు
- April 01, 2016
ఒక కువైట్ పౌరసత్వం గల సేలం అబ్దుల్లా ఇష్టైల్ అల్ దోస్సారి అనే యువకుడు యునైటెడ్ కింగ్డమ్ నుంచి కువైట్ విమానాశ్రయంలో రావడంతోనే అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత మంత్రి తెలిపారు. గురువారం ఆలస్యంగా మంత్రిత్వ శాఖ ప్రజా సంబంధాల మరియు భద్రత మీడియా శాఖ ద్వారా జారీచేసిన ప్రకటనలో 1975 లో జన్మించిన దోస్సారి అనే యువకుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎమిర్ పై అసభ్యకరంగా అవమానకరమైనది వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్లను పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడని చెప్పారు అల్ దోస్సారి కూడా అబూ రాఫా అని పిలువబడే ఈ వ్యక్తి " ఎమిర్ కు వ్యతిరేకంగా సంప్రదాయాలు, ఆచారాలు మరియు నిబంధనలను మరియు ఉపయోగించిన ప్రతికూల భావాలతో కట్టుబడి విఫలమైనవాడిగా ప్రకటనలో తెలిపారు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ( జి సి సి ) దేశాల నేతలను సైతం లక్ష్యంగా ఏర్పరుచుకున్నట్లు తెలిపారు మతపరమయిన ఒక తెగకు గురించి అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా తిరుగుబాటు మరియు ఆటంకాలు ప్రోత్సహించడని అధికారులు ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







