భూ ఆక్రమణలు: 30కి పైగా ఉల్లంఘనల్ని గుర్తించిన మునిసిపాలిటీ
- March 16, 2022
మస్కట్: భూ ఆక్రమణలకు సంబంధించి 30కి పైగా ఉల్లంఘనల్ని మస్కట్ మునిసిపాలిటీ మార్చి నెలలో గుర్తించింది. సీబ్లో మస్కట్ మునిసిపాలిటీ ఈ మేరకు 36 నోటీసుల్ని జారీ చేయడం జరిగింది. వ్యవసాయం, నివాసం, యానిమల్ పెన్స్ వంటి వాటికి సంబంధించిన ఉల్లంఘనలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం







