2022లో విమానాశ్రయాల్లో డ్యూటీ ఫ్రీ బిజినెస్ పెరుగుదల
- March 16, 2022
బహ్రెయిన్: కోవిడ్ నిబంధనల సడలింపుతో టూరిస్టుల తాకిడి పెరుగుతోంది. టూరిస్టుల రాక పెరిగిన నేపథ్యంలో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినళ్ళలో డ్యూటీ ఫ్రీ బిజినెస్ బాగా పెరిగింది. 2021లో 2.1 బిలియన్ డాలర్ల మేర నెట్ ప్రాఫిట్ లభించింది. ఇది గత ఏడాదితో పోల్చితే 6 శాతం పెరుగుదలగా అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









