2022లో విమానాశ్రయాల్లో డ్యూటీ ఫ్రీ బిజినెస్ పెరుగుదల
- March 16, 2022
బహ్రెయిన్: కోవిడ్ నిబంధనల సడలింపుతో టూరిస్టుల తాకిడి పెరుగుతోంది. టూరిస్టుల రాక పెరిగిన నేపథ్యంలో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినళ్ళలో డ్యూటీ ఫ్రీ బిజినెస్ బాగా పెరిగింది. 2021లో 2.1 బిలియన్ డాలర్ల మేర నెట్ ప్రాఫిట్ లభించింది. ఇది గత ఏడాదితో పోల్చితే 6 శాతం పెరుగుదలగా అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







