టార్గెట్ గ్రూపుల్లోని పౌరులు, నివాసితులకు ఫ్లూ వ్యాక్సిన్
- March 17, 2022
మస్కట్: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి 65 ఏళ్ళు పైబడిన వృద్ధులకీ, ఉమ్రా నిమిత్తం సౌదీ అరేబియా వెళ్ళాలనుకుంటున్నవారికి (పౌరులు మరియు నివాసితులకు) గురువారం సీజనల్ ఫ్లూ వ్యాక్సినేషన్ చేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. పైన పేర్కొన్న గ్రూపులకు చెందినవారు, సమీపంలోని హెల్త్ ఇనిస్టిట్యూషన్కి వెళ్ళి వ్యాక్సినేషన్ పొందాల్సి వుంటుంది. తద్వారా ఫ్లూ సంబంధిత సమస్యలకు దూరంగా వుండొచ్చు. పైన పేర్కొన్న గ్రూపుల్లో లేనివారికి ప్రైవేటు వైద్య విభాగంలో వ్యాక్సిన్ అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









