టార్గెట్ గ్రూపుల్లోని పౌరులు, నివాసితులకు ఫ్లూ వ్యాక్సిన్
- March 17, 2022
మస్కట్: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి 65 ఏళ్ళు పైబడిన వృద్ధులకీ, ఉమ్రా నిమిత్తం సౌదీ అరేబియా వెళ్ళాలనుకుంటున్నవారికి (పౌరులు మరియు నివాసితులకు) గురువారం సీజనల్ ఫ్లూ వ్యాక్సినేషన్ చేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. పైన పేర్కొన్న గ్రూపులకు చెందినవారు, సమీపంలోని హెల్త్ ఇనిస్టిట్యూషన్కి వెళ్ళి వ్యాక్సినేషన్ పొందాల్సి వుంటుంది. తద్వారా ఫ్లూ సంబంధిత సమస్యలకు దూరంగా వుండొచ్చు. పైన పేర్కొన్న గ్రూపుల్లో లేనివారికి ప్రైవేటు వైద్య విభాగంలో వ్యాక్సిన్ అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









