ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్

- April 29, 2026 , by Maagulf
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్

న్యూ ఢిల్లీ: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్‌(exit-polls) విడుదలయ్యాయి. తమిళనాడులో డీఎంకే కూటమి ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని పీపుల్స్‌ పల్స్‌ తమ సర్వేలో అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ మరోసారి పగ్గాలు చేపట్టనుందని వెల్లడించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో NDA కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొంది. 

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
తమిళనాడు
DMK కూటమి: 125-145
AIDMK కూటమి: 65-80
TVK: 18-24
ఇతరులు: 2-6

అసోం
బీజేపీ: 68-72
కాంగ్రెస్: 22-26
అసోం గణ పరిషత్ (AGP): 7-10
బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF): 8-9

పశ్చిమ బెంగాల్
TMC: 177-187
BJP: 95-110
కాంగ్రెస్: 1-3
లెఫ్ట్‌: 0-1
BGPM: 1-2

కేరళ
LDF:55-65
UDF: 75-85
NDA:0-3

పుదుచ్చేరి
NDA: 16-19
SPA (Secular Progressive Alliance): 10-12
ఇతరులు: 1-2 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com