ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- April 29, 2026
న్యూ ఢిల్లీ: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్(exit-polls) విడుదలయ్యాయి. తమిళనాడులో డీఎంకే కూటమి ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ తమ సర్వేలో అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ మరోసారి పగ్గాలు చేపట్టనుందని వెల్లడించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో NDA కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొంది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
తమిళనాడు
DMK కూటమి: 125-145
AIDMK కూటమి: 65-80
TVK: 18-24
ఇతరులు: 2-6
అసోం
బీజేపీ: 68-72
కాంగ్రెస్: 22-26
అసోం గణ పరిషత్ (AGP): 7-10
బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF): 8-9
పశ్చిమ బెంగాల్
TMC: 177-187
BJP: 95-110
కాంగ్రెస్: 1-3
లెఫ్ట్: 0-1
BGPM: 1-2
కేరళ
LDF:55-65
UDF: 75-85
NDA:0-3
పుదుచ్చేరి
NDA: 16-19
SPA (Secular Progressive Alliance): 10-12
ఇతరులు: 1-2
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









