ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- April 29, 2026
న్యూ ఢిల్లీ: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్(exit-polls) విడుదలయ్యాయి. తమిళనాడులో డీఎంకే కూటమి ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ తమ సర్వేలో అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ మరోసారి పగ్గాలు చేపట్టనుందని వెల్లడించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో NDA కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొంది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
తమిళనాడు
DMK కూటమి: 125-145
AIDMK కూటమి: 65-80
TVK: 18-24
ఇతరులు: 2-6
అసోం
బీజేపీ: 68-72
కాంగ్రెస్: 22-26
అసోం గణ పరిషత్ (AGP): 7-10
బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF): 8-9
పశ్చిమ బెంగాల్
TMC: 177-187
BJP: 95-110
కాంగ్రెస్: 1-3
లెఫ్ట్: 0-1
BGPM: 1-2
కేరళ
LDF:55-65
UDF: 75-85
NDA:0-3
పుదుచ్చేరి
NDA: 16-19
SPA (Secular Progressive Alliance): 10-12
ఇతరులు: 1-2
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







