అబుదాబిలో కొత్త కొవిడ్-19 గైడ్ లైన్స్
- March 18, 2022
యూఏఈ: ఎమిరేట్లో కొత్త కొవిడ్-19 గైడ్ లైన్స్ మార్చి 17 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం వ్యాక్సిన్ తీసుకోని టూరిస్టులు దేశంలోకి స్వేచ్ఛగా రావచ్చు. అయితే వచ్చిన 48 గంటల్లో వారు పీసీఆర్ పరీక్ష చేయించుకొని నెగిటివ్ ఫలితాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(NCEMA) ప్రకటించింది. NCEMA అధికారిక ప్రతినిధి డాక్టర్ తాహెర్ అల్ అమిరి మాట్లాడుతూ.. దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోందని, ఈ క్రమంలో కొన్ని సడలింపులు ఇచ్చామన్నారు. COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశంలోని అన్ని వర్గాలు వ్యూహాత్మక వ్యవహారించాయన్నారు. అబుదాబి అమలు చేసిన వైరస్ కట్టడి విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







