దోమలపై పోరాటం: ప్రజలకు మస్కట్ మునిసిపాలిటీ విజ్ఞప్తి
- March 21, 2022
మస్కట్: దోమల వ్యాప్తిని నివారించేందుకోసం ప్రజలంతా మస్కట్ మున్సిపాలిటీ చేసే సూచనలను పాటించాల్సి వుంటుంది. చెత్తను ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే వేయాల్సి వుంటుంది. వాటర్ ట్యాంకుల్ని కవర్ చేసి వుంచాలి. తద్వారా దోమల సంతతి పెరగకుండా వుంటుంది. విలాయత్లలో ప్రజలు ఈ విషయమై అప్రమత్తంగా వుండాలని మస్కట్ గవర్నరేట్ సూచిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







