దోమలపై పోరాటం: ప్రజలకు మస్కట్ మునిసిపాలిటీ విజ్ఞప్తి
- March 21, 2022
మస్కట్: దోమల వ్యాప్తిని నివారించేందుకోసం ప్రజలంతా మస్కట్ మున్సిపాలిటీ చేసే సూచనలను పాటించాల్సి వుంటుంది. చెత్తను ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే వేయాల్సి వుంటుంది. వాటర్ ట్యాంకుల్ని కవర్ చేసి వుంచాలి. తద్వారా దోమల సంతతి పెరగకుండా వుంటుంది. విలాయత్లలో ప్రజలు ఈ విషయమై అప్రమత్తంగా వుండాలని మస్కట్ గవర్నరేట్ సూచిస్తోంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







