ఫేక్ కరెన్సీ: ముగ్గురు ఆఫ్రికా జాతీయుల అరెస్ట్
- March 25, 2022
బహ్రెయిన్: ఫేక్ కరెన్సీ కేసులో ముగ్గురు ఆఫ్రికా జాతీయుల్ని అరెస్ట్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ మరియు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ఆఫ్ బహ్రెయిన్ వెల్లడించింది. సొమ్ముని రెట్టింపు చేస్తామంటూ నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. వారి దగ్గరనుంచి ఫేక్ కరెన్సీని ఇందుకోసం వినియోగిస్తున్న పరికరాల్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్







