ఫేక్ కరెన్సీ: ముగ్గురు ఆఫ్రికా జాతీయుల అరెస్ట్
- March 25, 2022
బహ్రెయిన్: ఫేక్ కరెన్సీ కేసులో ముగ్గురు ఆఫ్రికా జాతీయుల్ని అరెస్ట్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ మరియు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ఆఫ్ బహ్రెయిన్ వెల్లడించింది. సొమ్ముని రెట్టింపు చేస్తామంటూ నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. వారి దగ్గరనుంచి ఫేక్ కరెన్సీని ఇందుకోసం వినియోగిస్తున్న పరికరాల్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









