ఫేక్ కరెన్సీ: ముగ్గురు ఆఫ్రికా జాతీయుల అరెస్ట్
- March 25, 2022
బహ్రెయిన్: ఫేక్ కరెన్సీ కేసులో ముగ్గురు ఆఫ్రికా జాతీయుల్ని అరెస్ట్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ మరియు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ఆఫ్ బహ్రెయిన్ వెల్లడించింది. సొమ్ముని రెట్టింపు చేస్తామంటూ నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. వారి దగ్గరనుంచి ఫేక్ కరెన్సీని ఇందుకోసం వినియోగిస్తున్న పరికరాల్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









