360 మాల్ వద్ద కువైట్ మోటర్ షో 2020 ప్రారంభం
- March 25, 2022
కువైట్: పదవ ఎడిషన్ కువైట్ మోటర్ షో 2022 బుధవారం 360 మాల్ వద్ద ప్రారంభమైంది. కువైట్ మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ మరియు మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ మరియు రెన్యువబుల్ ఎనర్జీ అలి అల్ మౌసా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీల ప్రతినిథులు, వివిధ దేశాలకు చెందిన రాయబారులు, కార్ల పట్ల ఆసక్తి వున్నవారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆగస్ట్ 1 వరకు ఈ షో కొనసాగుతుంది. వివిధ రకాలైన బ్రాండ్లకు చెందిన అత్యాధునిక కార్లు ఇక్కడ అందుబాటులో వుంటాయి. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో రెండేళ్ళపాటు ఈ షో నిర్వహించలేకపోయారు. 150కి పైగా కార్లు, మోటర్ బైక్లు ఈ షోలో ప్రదర్శనకు వుంచుతారు. అమెరికా, యూరోప్, జపాన్, చైనా మరియు కొరియా తదితర దేశాలకు చెందిన కార్ల సంస్థలు ఇక్కడ తమ ఉత్పత్తుల్ని ప్రదర్శనకు వుంచాయి.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









