ముస్లింలకు రూ.700 కోట్లు ప్రారంభం మాత్రమే--ఏ.పి సి.యం
- April 02, 2016
బడ్జెట్లో ముస్లింలకు రూ.700 కోట్ల కేటాయింపులు ప్రారంభం మాత్రమేనని, మరిన్ని నిధులు వారికి కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడ గాంధీ మహిళా కళాశాల మైదానంలో జరుగుతున్న ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో ముస్లింలకు గృహ నిర్మాణాలు, ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీదేనన్నారు. కర్నూలులో ఉర్దూ వర్సిటీ, కడపలో మౌలానా ఆజాద్ వర్సిటీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







