ముస్లింలకు రూ.700 కోట్లు ప్రారంభం మాత్రమే--ఏ.పి సి.యం

- April 02, 2016 , by Maagulf
ముస్లింలకు రూ.700 కోట్లు ప్రారంభం మాత్రమే--ఏ.పి సి.యం

బడ్జెట్‌లో ముస్లింలకు రూ.700 కోట్ల కేటాయింపులు ప్రారంభం మాత్రమేనని, మరిన్ని నిధులు వారికి కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడ గాంధీ మహిళా కళాశాల మైదానంలో జరుగుతున్న ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో ముస్లింలకు గృహ నిర్మాణాలు, ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీదేనన్నారు. కర్నూలులో ఉర్దూ వర్సిటీ, కడపలో మౌలానా ఆజాద్‌ వర్సిటీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com