రమదాన్ కోసం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసిన కోవిడ్ 19 సుప్రీం కమిటీ
- March 29, 2022
మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ రమదాన్ మాసం కోసం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. తరావీహ్ ప్రార్థనలు సహా అన్ని ప్రార్థనలకు సంబంధించి ఎక్కువమంది గుమికూడకుండా చూడాలి. వ్యాక్సినేషన్ పొందనివారిని అనుమతించకూడదు.12 ఏళ్ళలోపు చిన్నారుల్ని కూడా అనుమతించకూడదు. మసీదులు, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో ఇప్తార్ టేబుళ్ళను అనుమతించరు. ఫేస్ మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి. ఎగ్జిబిషన్ల, కాన్ఫరెన్సులు వంటి వాటిని నిర్వహించేటప్పుడు 70 శాతం సామర్థ్యం తప్పక పాటించాలి.
తాజా వార్తలు
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!









