రమదాన్ కోసం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసిన కోవిడ్ 19 సుప్రీం కమిటీ
- March 29, 2022
మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ రమదాన్ మాసం కోసం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. తరావీహ్ ప్రార్థనలు సహా అన్ని ప్రార్థనలకు సంబంధించి ఎక్కువమంది గుమికూడకుండా చూడాలి. వ్యాక్సినేషన్ పొందనివారిని అనుమతించకూడదు.12 ఏళ్ళలోపు చిన్నారుల్ని కూడా అనుమతించకూడదు. మసీదులు, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో ఇప్తార్ టేబుళ్ళను అనుమతించరు. ఫేస్ మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి. ఎగ్జిబిషన్ల, కాన్ఫరెన్సులు వంటి వాటిని నిర్వహించేటప్పుడు 70 శాతం సామర్థ్యం తప్పక పాటించాలి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







