రమదాన్ కోసం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసిన కోవిడ్ 19 సుప్రీం కమిటీ
- March 29, 2022
మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ రమదాన్ మాసం కోసం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. తరావీహ్ ప్రార్థనలు సహా అన్ని ప్రార్థనలకు సంబంధించి ఎక్కువమంది గుమికూడకుండా చూడాలి. వ్యాక్సినేషన్ పొందనివారిని అనుమతించకూడదు.12 ఏళ్ళలోపు చిన్నారుల్ని కూడా అనుమతించకూడదు. మసీదులు, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో ఇప్తార్ టేబుళ్ళను అనుమతించరు. ఫేస్ మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి. ఎగ్జిబిషన్ల, కాన్ఫరెన్సులు వంటి వాటిని నిర్వహించేటప్పుడు 70 శాతం సామర్థ్యం తప్పక పాటించాలి.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









