రమదాన్ కోసం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసిన కోవిడ్ 19 సుప్రీం కమిటీ
- March 29, 2022
మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ రమదాన్ మాసం కోసం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. తరావీహ్ ప్రార్థనలు సహా అన్ని ప్రార్థనలకు సంబంధించి ఎక్కువమంది గుమికూడకుండా చూడాలి. వ్యాక్సినేషన్ పొందనివారిని అనుమతించకూడదు.12 ఏళ్ళలోపు చిన్నారుల్ని కూడా అనుమతించకూడదు. మసీదులు, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో ఇప్తార్ టేబుళ్ళను అనుమతించరు. ఫేస్ మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి. ఎగ్జిబిషన్ల, కాన్ఫరెన్సులు వంటి వాటిని నిర్వహించేటప్పుడు 70 శాతం సామర్థ్యం తప్పక పాటించాలి.
తాజా వార్తలు
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!
- క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!
- కింగ్ ఫహద్ రోడ్డులో వారం రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- నిర్మాణ పనుల శబ్దాలతో ఇబ్బందులు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..!!
- ఖతార్లో సమ్మర్ సందడి.. కుటుంబాలతో ఎంజాయ్మెంట్కు స్వాగతం..!!







