4.3 మిలియన్ల దిదిర్హమ్స్ చెక్కులను ఫోర్జరీ చేసిన ముఠా

- April 03, 2016 , by Maagulf
4.3 మిలియన్ల దిదిర్హమ్స్ చెక్కులను ఫోర్జరీ చేసిన ముఠా

కంపెనీల బ్యాంకు చెక్కులు ఫోర్జరీ చేసే నైపుణ్యం సాధించిన అరబ్ జాతీయుల ముఠాను అజమాన్  పోలీసులు ఛేదించారు.ఈ ముఠా 89 చెక్కులను ఫోర్జరీ చేసిన 4.3 మిలియన్ దిర్హమ్స్ను విలువ నకిలీ చెక్కులను  నగదుగా మార్చుకొన్నారు. అజమాన్ డిప్యూటీ పోలీసు చీఫ్ కల్నల్ అబ్దుల్లా అల్ హంరని, అజమాన్  పోలీస్  డైరెక్టర్ జనరల్ సి ఐ డి  కల్నల్ అబ్దుల్లా అల్ మత్రూషిలు ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆరుగురు ముఠా సభ్యులు దేశం విడిచి పారిపోయిన వీరిని ఇంటర్ పోల్ ను  అప్రమత్తం చేశామన్నారు.పలు కంపెనీల నుంచి ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వారి బ్యాంకు ఖాతాల నుండి ఎవరో గుర్తు తెలియనివారు నగదు ఉపసంహరణ చేసినట్లు పేర్కొన్నారు. పరిశోధనల ఫలితంగా ఈ ముఠా దేశం వెలుపల నుంచి నకిలీ చెక్కులను మార్చుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com