ప్రయాణికులకు 'గో-ఎయిర్' శుభవార్త
- April 05, 2022
అబుధాబి: భారత దేశానికి చెందిన విమాన సంస్థ గో-ఎయిర్ కీలక ప్రకటన చేసింది.అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్కు రోజువారీ విమాన సర్వీసులు పెంచుతున్నట్లు ప్రకటించింది.భారత్లోని ముంబై, కన్నూర్, ఢిల్లీ నగరాలకు ఈ విమాన సర్వీసులు నడపనున్నట్లు అబుధాబి ఎయిర్పోర్ట్స్ వెల్లడించింది. 2022 సమ్మర్కు యూఏఈ నుంచి ఈ మూడు గమ్యస్థానాలకు ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉంటాయని, ప్రయాణికుల డిమాండ్ మేరకు విమాన సర్వీసులు పెంచినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- వనపర్తిలో అంబులెన్స్ ప్రారంభం..నిరుపేదలకు ఉచిత ఆటోలు పంపిణీ చేసిన సోనుసూద్
- 100 రోజులు.. స్థిరత్వాన్ని కాపాడుకున్న గల్ఫ్ దేశాలు..!!
- ప్రపంచవ్యాప్తంగా హ్యుమటేరియన్ సేవల్లో కువైట్ ఛారిటీస్..!!
- యూఏఈ లాటరీ డ్రా..ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నముగ్గురు విజేతలు..!!
- ఆన్లైన్ పర్యాటక మోసాలపై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- మహిళను సురక్షితంగా తరలించిన ఆర్ఓపి ఏవియేషన్..!!
- భారతీయ మహిళకు అండగా నిలిచిన ఇండియన్ ఎంబసీ..!!
- 'మీ సురక్ష–కలిసి ఉంటే కలదు సుఖం' కార్యక్రమం ఘనంగా నిర్వహణ
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం









