రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్
- April 05, 2022
కువైట్: జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలో రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడుతున్న 35 మందిని అరెస్ట్ చేశారు. మరోపక్క, ట్రై పార్టీ కమిటీ 11 మంది వలసదారుల్ని అరెస్టు చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా ఈ వివరాల్ని వెల్లడించింది. అరెస్టయినవారిని సంబంధిత అథారిటీస్కి తదుపరి విచారణ నిమిత్తం రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







