క్యూబా మాస్క్ విస్తరణ ప్రాజెక్టుని ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్
- April 08, 2022
మదీనా: క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, కింగ్ సల్మాన్ ప్రాజెక్టుని ప్రారంభించారు. మదీనాలోని క్యూబా మసీదుని విస్తరించే అతిపెద్ద ప్రాజెక్టు ఇది. క్యూబా మసీదుని విస్తరించడంతోపాటుగా పరిసర ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తారు. మసీదు ప్రస్తుత వైశాల్యాన్ని 10 రెట్లు పెంచుతారు. 60,000 మందికి సరిపడా ఈ మసీదు విస్తరణ జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ
- హైదరాబాద్లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
- రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి ఒప్పందం: సీఎం రేవంత్
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!







