సమీక్ష నిమిత్తం కంపెనీలు సందర్శించిన లేబర్ మినిస్ట్రీ
- April 08, 2022
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుంచి అలాగే జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ తరఫున సోషల్ డైలాగ్ కమిటీ, పలు కంపెనీలను సందర్శించడం జరిగింది. అక్కడి పరిస్థితుల్ని సమీక్షించడంతోపాటు, అక్కడ నెలకొన్న సమస్యలపై ఈ కమిటీ వివరాల్ని తెలుసుకుంది. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆదేశాలతో ఈ తనిఖీలు జరిగాయి. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ నార్త్ అల్ బతినా.. వంటి విభాగాలతో త్రి సభ్య సమావేశం కూడా జరిగింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









