సమీక్ష నిమిత్తం కంపెనీలు సందర్శించిన లేబర్ మినిస్ట్రీ
- April 08, 2022
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుంచి అలాగే జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ తరఫున సోషల్ డైలాగ్ కమిటీ, పలు కంపెనీలను సందర్శించడం జరిగింది. అక్కడి పరిస్థితుల్ని సమీక్షించడంతోపాటు, అక్కడ నెలకొన్న సమస్యలపై ఈ కమిటీ వివరాల్ని తెలుసుకుంది. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆదేశాలతో ఈ తనిఖీలు జరిగాయి. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ నార్త్ అల్ బతినా.. వంటి విభాగాలతో త్రి సభ్య సమావేశం కూడా జరిగింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









