సమీక్ష నిమిత్తం కంపెనీలు సందర్శించిన లేబర్ మినిస్ట్రీ
- April 08, 2022
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుంచి అలాగే జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ తరఫున సోషల్ డైలాగ్ కమిటీ, పలు కంపెనీలను సందర్శించడం జరిగింది. అక్కడి పరిస్థితుల్ని సమీక్షించడంతోపాటు, అక్కడ నెలకొన్న సమస్యలపై ఈ కమిటీ వివరాల్ని తెలుసుకుంది. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆదేశాలతో ఈ తనిఖీలు జరిగాయి. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ నార్త్ అల్ బతినా.. వంటి విభాగాలతో త్రి సభ్య సమావేశం కూడా జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







