సమీక్ష నిమిత్తం కంపెనీలు సందర్శించిన లేబర్ మినిస్ట్రీ
- April 08, 2022
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుంచి అలాగే జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ తరఫున సోషల్ డైలాగ్ కమిటీ, పలు కంపెనీలను సందర్శించడం జరిగింది. అక్కడి పరిస్థితుల్ని సమీక్షించడంతోపాటు, అక్కడ నెలకొన్న సమస్యలపై ఈ కమిటీ వివరాల్ని తెలుసుకుంది. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆదేశాలతో ఈ తనిఖీలు జరిగాయి. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ నార్త్ అల్ బతినా.. వంటి విభాగాలతో త్రి సభ్య సమావేశం కూడా జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు
- విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- వాహనాలపై ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోతే చర్యలు తప్పవు: దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అబుదాబిలో డిసెంబర్ 3 నుంచి ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్
- కొలరాడోలో NATS చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
- ముష్రిఫ్ నేషనల్ పార్క్లో కొత్త బ్రిడ్జి ప్రారంభం..
- బహ్రెయిన్లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!







