బహరేన్లో అనారోగ్యంతో భారత విద్యార్థి మృతి
- April 03, 2016
ఆదివారం భారత విద్యార్థి అమల రెజి (15 ) అనారోగ్యంతో మరణించిది .ఆమె ఇండియన్ స్కూల్ బారేన్ ( ఐ ఎస్ బి )లో 9వ తరగతి చదువుతుండేది. ఆమె ఈస్ట్ రిఫ్ఫా లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాధమిక వైద్య చికిత్స పొందింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె జబ్బుకు లోనవడంతో బి డి ఎఫ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు భారీ మెదడు మరియు ఊపిరితిత్తులలో రక్తస్రావంతో బాధపడుతున్న కారణంగా వెంటిలేటర్ ను ఏర్పాటుచేశారు. ఆమె మరణించె సమయంకు ఆమె 10 వ తరగతికి పదోన్నతి పొందారు జార్జ్ మరియు జెస్సి జార్జ్ ల కుమార్తె అమలా రేజిమోన్ భారతదేశంలోని కేరళ రాష్ట్రం లోని ఇడుక్కి జిల్లాలో కట్టప్పన ప్రాంతానికి చెందినవారు. అమలా అన్నయ్య క్రిస్టీన్ ఇండియన్ స్కూల్ బారేన్ ( ఐ ఎస్ బి )లో 12 తరగతి చదువుతున్నాడు.కాగా, అమల రెజి తండ్రి జార్జ్ గత ఎనిమిది సంవత్సరాలుగా బహరేన్ లో నివాసం ఉంటూ మరియు అహ్మద్ మన్సూర్ అల్ ఆ'అలీ కంపెనీ లో ఒక ఇంజనీర్ గా పని చేస్తున్నారు. వీరు ఆవలి సేక్రెడ్ హార్ట్ చర్చి సభ్యులు.మృతదేహం సల్మనియ మెడికల్ కాంప్లెక్స్ ( ఎస్ ఎం సి) లోని మృతదేహాలను భద్రపరిచే వద్ద ఉంచబడిన ఉంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







