సిట్రా పోర్టులో అగ్నికి ఆముతైన బోటు: బహ్రెయిన్ ప్రాసిక్యూషన్ విచారణ
- April 13, 2022
బహ్రెయిన్: పబ్లిక్ ప్రాసిక్యూషన్, సిట్రా పోర్టులో బోటు అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకోగానే కోస్టు గార్డు డిపార్టుమెంటుకి సమాచారమిచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్కి సమాచారం అందినట్లు ప్రభుత్వ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఈ ఘటనలో 79 ఏళ్ళ వృద్ధురాలు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలయ్యారు. అగ్ని ప్రమాదం సమయంలో ఆ బోటులోనే వీరంతా వున్నారు. ఇంధన ట్యాంకు నుంచి ఇంధనం లీక్ అవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. స్థానిక పోలీసులు, సాంకేతిక నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు అలాగే సివిల్ డిఫెన్స్ అధికారుల నుంచి సమాచారం కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









