యూఏఈ ఇండియన్ స్కూల్స్ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం
- April 04, 2016
వేలాది మంది స్టూడెంట్స్ ఇండియన్ స్కూల్స్కి ఉత్సాహంగా తరలి వెళ్ళారు. ఆదివారం ఉదయం 2016-17 విద్యా సంవత్సరం ప్రారంభం కారణంగా స్కూళ్ళకు విద్యార్థులు వెళ్ళడం జరిగింది. కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫామ్, కొత్త షూస్తో స్కూల్స్ పరిసర ప్రాంతాలు కళకళ్ళాడాయి. స్కూల్ బస్ స్టాప్స్ వద్ద విద్యార్థుల సందడి ఆదివారం ఉదయం నుంచీ కనిపించింది. కొత్త విద్యా సంవత్సరం కోసం స్కూల్స్ సరికొత్తగా సిద్ధమయ్యాయి. ఈ సంవత్సరం ఇంకా ఆకర్షణీయమైన విద్యా విధానాల్ని అందించనున్నట్లు పలు స్కూల్స్ యాజమాన్యాలు తెలిపాయి. వచ్చే సంవత్సరం 20 కొత్త స్కూల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది జెమ్స్ సంస్థ అబుదాబీ మరియు దుబాయ్లలో కొత్త శాఖలను ప్రారంభించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







