అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి తానేటి వనిత

- April 22, 2022 , by Maagulf
అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి తానేటి వనిత

విజయవాడ: అత్యాచార యువతి బాధిత కుటుంబసభ్యులకు ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని  తానేటి వనిత హామీ ఇచ్చారు.అర్హతను బట్టి బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు వచ్చేలా చూస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.అత్యాచార ఘటన విషయంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నట్లు హోం మినిస్టర్ చెప్పారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆసుపత్రి అధికారులను తానేటి వనిత ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత యువతిని పరామర్శించిన వారిలో మంత్రులు విడదల రజిని, జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్, సీపీ, ఇతర అధికారులు ఉన్నారు.*

--

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com