అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి తానేటి వనిత
- April 22, 2022విజయవాడ: అత్యాచార యువతి బాధిత కుటుంబసభ్యులకు ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని తానేటి వనిత హామీ ఇచ్చారు.అర్హతను బట్టి బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు వచ్చేలా చూస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.అత్యాచార ఘటన విషయంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నట్లు హోం మినిస్టర్ చెప్పారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆసుపత్రి అధికారులను తానేటి వనిత ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత యువతిని పరామర్శించిన వారిలో మంత్రులు విడదల రజిని, జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్, సీపీ, ఇతర అధికారులు ఉన్నారు.*
--
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం