దోఫార్ గవర్నరేటులో 6,000కి పైగా వాడేసిన టైర్లు సీజ్
- April 25, 2022
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ, దోఫార్ గవర్నరేటులో 6,000కి పైగా వాడేసిన టైర్లను సీజ్ చేయడం జరిగింది. సీక్రెట్ గోదాముల్లో వీటిని వుంచి, అక్రమంగా వీటిని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒకసారి వాడేసిన టైర్లను తిరిగి వినియోగించడంపై నిషేధం వుంది. వాడేసిన టైర్లను పునర్వినియోగం కోసం విక్రయించడం చట్ట ప్రకారం నేరం.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









