దోఫార్ గవర్నరేటులో 6,000కి పైగా వాడేసిన టైర్లు సీజ్
- April 25, 2022మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ, దోఫార్ గవర్నరేటులో 6,000కి పైగా వాడేసిన టైర్లను సీజ్ చేయడం జరిగింది. సీక్రెట్ గోదాముల్లో వీటిని వుంచి, అక్రమంగా వీటిని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒకసారి వాడేసిన టైర్లను తిరిగి వినియోగించడంపై నిషేధం వుంది. వాడేసిన టైర్లను పునర్వినియోగం కోసం విక్రయించడం చట్ట ప్రకారం నేరం.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్