దోఫార్ గవర్నరేటులో 6,000కి పైగా వాడేసిన టైర్లు సీజ్

- April 25, 2022 , by Maagulf
దోఫార్ గవర్నరేటులో 6,000కి పైగా వాడేసిన టైర్లు సీజ్

మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ, దోఫార్ గవర్నరేటులో 6,000కి పైగా వాడేసిన టైర్లను సీజ్ చేయడం జరిగింది. సీక్రెట్ గోదాముల్లో వీటిని వుంచి, అక్రమంగా వీటిని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒకసారి వాడేసిన టైర్లను తిరిగి వినియోగించడంపై నిషేధం వుంది. వాడేసిన టైర్లను పునర్వినియోగం కోసం విక్రయించడం చట్ట ప్రకారం నేరం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com