దోఫార్ గవర్నరేటులో 6,000కి పైగా వాడేసిన టైర్లు సీజ్
- April 25, 2022
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ, దోఫార్ గవర్నరేటులో 6,000కి పైగా వాడేసిన టైర్లను సీజ్ చేయడం జరిగింది. సీక్రెట్ గోదాముల్లో వీటిని వుంచి, అక్రమంగా వీటిని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒకసారి వాడేసిన టైర్లను తిరిగి వినియోగించడంపై నిషేధం వుంది. వాడేసిన టైర్లను పునర్వినియోగం కోసం విక్రయించడం చట్ట ప్రకారం నేరం.
తాజా వార్తలు
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!







