ఎక్స్ఛేంజీ కంపెనీ ఉద్యోగిపై అభియోగాల్ని కొట్టివేసిన న్యాయస్థానం
- April 26, 2022
మనామా: హై క్రిమినల్ కోర్టు, ఓ ఎక్స్ఛేంజీ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగిపై నిధుల మోసం కేసుకి సంబంధించిన అభియోగాల్ని కొట్టివేసింది. 8 మంది ఉద్యోగులు ఈ కేసులో నిందితులుగా పేర్కొనడం జరిగింది. 345 బహ్రెయినీ దినార్ల మోసం జరిగినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఓ నిందితుడి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది జుహైర్ అబ్దుల్ లతీఫ్, 2018 - 19 మధ్య జరిగిన ఈ కేసులో తన క్లయింట్ ఎలాంటి పొరపాటూ చేయలేదని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఆయన నిందితుడనడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో, న్యాయస్థానం అతనికి ఈ కేసు నుంచి విముక్తి కలిపించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







