ఎక్స్ఛేంజీ కంపెనీ ఉద్యోగిపై అభియోగాల్ని కొట్టివేసిన న్యాయస్థానం
- April 26, 2022
మనామా: హై క్రిమినల్ కోర్టు, ఓ ఎక్స్ఛేంజీ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగిపై నిధుల మోసం కేసుకి సంబంధించిన అభియోగాల్ని కొట్టివేసింది. 8 మంది ఉద్యోగులు ఈ కేసులో నిందితులుగా పేర్కొనడం జరిగింది. 345 బహ్రెయినీ దినార్ల మోసం జరిగినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఓ నిందితుడి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది జుహైర్ అబ్దుల్ లతీఫ్, 2018 - 19 మధ్య జరిగిన ఈ కేసులో తన క్లయింట్ ఎలాంటి పొరపాటూ చేయలేదని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఆయన నిందితుడనడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో, న్యాయస్థానం అతనికి ఈ కేసు నుంచి విముక్తి కలిపించింది.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









