ఎక్స్ఛేంజీ కంపెనీ ఉద్యోగిపై అభియోగాల్ని కొట్టివేసిన న్యాయస్థానం
- April 26, 2022
మనామా: హై క్రిమినల్ కోర్టు, ఓ ఎక్స్ఛేంజీ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగిపై నిధుల మోసం కేసుకి సంబంధించిన అభియోగాల్ని కొట్టివేసింది. 8 మంది ఉద్యోగులు ఈ కేసులో నిందితులుగా పేర్కొనడం జరిగింది. 345 బహ్రెయినీ దినార్ల మోసం జరిగినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఓ నిందితుడి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది జుహైర్ అబ్దుల్ లతీఫ్, 2018 - 19 మధ్య జరిగిన ఈ కేసులో తన క్లయింట్ ఎలాంటి పొరపాటూ చేయలేదని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఆయన నిందితుడనడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో, న్యాయస్థానం అతనికి ఈ కేసు నుంచి విముక్తి కలిపించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..







