ఎక్స్ఛేంజీ కంపెనీ ఉద్యోగిపై అభియోగాల్ని కొట్టివేసిన న్యాయస్థానం
- April 26, 2022
మనామా: హై క్రిమినల్ కోర్టు, ఓ ఎక్స్ఛేంజీ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగిపై నిధుల మోసం కేసుకి సంబంధించిన అభియోగాల్ని కొట్టివేసింది. 8 మంది ఉద్యోగులు ఈ కేసులో నిందితులుగా పేర్కొనడం జరిగింది. 345 బహ్రెయినీ దినార్ల మోసం జరిగినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఓ నిందితుడి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది జుహైర్ అబ్దుల్ లతీఫ్, 2018 - 19 మధ్య జరిగిన ఈ కేసులో తన క్లయింట్ ఎలాంటి పొరపాటూ చేయలేదని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఆయన నిందితుడనడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో, న్యాయస్థానం అతనికి ఈ కేసు నుంచి విముక్తి కలిపించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







