మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- January 18, 2026
మలేసియాకు చెందిన విమానాలు మిస్సవ్వడం కొత్త విషయం కాకపోయినా, మరోసారి ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. 11 మంది ప్రయాణిస్తున్న ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్కు చెందిన ATR 42-500 విమానం మంగళవారం ఇండోనేషియాలోని జావా, సులవేసి ద్వీపాల మధ్య ఉన్న పర్వత ప్రాంతాల్లో కనిపించకుండా పోయింది.
దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని మారోస్ జిల్లా సమీపంలో మధ్యాహ్నం 1:17 గంటల సమయంలో ఈ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో చివరిసారిగా సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత రేడియో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని వెల్లడించారు. విమానం సుల్తాన్ హసనుద్దీన్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









