భారత్ నుంచి మస్కట్కు స్పైస్జెట్ విమాన సర్వీసులు
- April 29, 2022
ఒమన్: భారత్ నుంచి మస్కట్కు స్పైస్జెట్ విమాన సర్వీసులు పున:ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెల్లడించింది. భారత్ లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వారానికి ముడు డైరెక్ట్ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపింది. ఏప్రిల్ 26, 2022 నుండి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







