భారత్ నుంచి మస్కట్కు స్పైస్జెట్ విమాన సర్వీసులు
- April 29, 2022
ఒమన్: భారత్ నుంచి మస్కట్కు స్పైస్జెట్ విమాన సర్వీసులు పున:ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెల్లడించింది. భారత్ లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వారానికి ముడు డైరెక్ట్ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపింది. ఏప్రిల్ 26, 2022 నుండి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







