భారత్ నుంచి మస్కట్కు స్పైస్జెట్ విమాన సర్వీసులు
- April 29, 2022
ఒమన్: భారత్ నుంచి మస్కట్కు స్పైస్జెట్ విమాన సర్వీసులు పున:ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెల్లడించింది. భారత్ లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వారానికి ముడు డైరెక్ట్ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపింది. ఏప్రిల్ 26, 2022 నుండి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







