ఓపెన్ హౌస్ను నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- May 01, 2022
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం నిన్న ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య ఓపెన్ హౌస్ను నిర్వహించింది. రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో కాన్సులర్, ఉద్యోగ సమస్యలను పరిష్కరించడానికి ఎంబసీలోని భారతీయ సంఘంతో నేరుగా మాట్లాడారు. చాలా గ్యాప్ తర్వాత ఓపెన్ హౌస్ ను నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా వర్చువల్ ఓపెన్ హౌస్ను నిర్వహించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా







