ఓపెన్ హౌస్ను నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- May 01, 2022
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం నిన్న ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య ఓపెన్ హౌస్ను నిర్వహించింది. రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో కాన్సులర్, ఉద్యోగ సమస్యలను పరిష్కరించడానికి ఎంబసీలోని భారతీయ సంఘంతో నేరుగా మాట్లాడారు. చాలా గ్యాప్ తర్వాత ఓపెన్ హౌస్ ను నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా వర్చువల్ ఓపెన్ హౌస్ను నిర్వహించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







