ఉమ్రా యాత్రికులు సామాను నిబంధనలు పాటించండి: మంత్రిత్వ శాఖ
- May 01, 2022
జెడ్డా: ఉమ్రా యాత్రికులందరూ బయలుదేరే సమయంలో ప్రయాణ సామాను బరువుల నిబంధనలకు కట్టుబడి ఉండాలని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ యాత్రికులకు పిలుపునిచ్చింది. ప్రయాణించేటప్పుడు అనుమతించబడిన స్పెసిఫికేషన్లను నిర్ధారించడానికి, అలాగే పౌర విమానయాన జనరల్ అథారిటీ జారీ చేసిన సూచనలకు కట్టుబడి ఉండటానికి అవసరమైనప్పుడు ఎయిర్లైన్ క్యారియర్తో కమ్యూనికేట్ కావాలని కోరింది. ఉమ్రా సందర్శకులు వారి విమాన సమయాల ఆధారంగా.. అనుమతించబడిన ప్రయాణ సామాను బరువుల గురించి వారికి అవగాహన కల్పించాలని సౌదీ ఉమ్రా కంపెనీలకు మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ ప్రక్రియ ద్వారా ఉమ్రా యాత్రికులు డిపార్చర్ హాళ్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడంలో దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







