ఉమ్రా యాత్రికులు సామాను నిబంధనలు పాటించండి: మంత్రిత్వ శాఖ
- May 01, 2022
జెడ్డా: ఉమ్రా యాత్రికులందరూ బయలుదేరే సమయంలో ప్రయాణ సామాను బరువుల నిబంధనలకు కట్టుబడి ఉండాలని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ యాత్రికులకు పిలుపునిచ్చింది. ప్రయాణించేటప్పుడు అనుమతించబడిన స్పెసిఫికేషన్లను నిర్ధారించడానికి, అలాగే పౌర విమానయాన జనరల్ అథారిటీ జారీ చేసిన సూచనలకు కట్టుబడి ఉండటానికి అవసరమైనప్పుడు ఎయిర్లైన్ క్యారియర్తో కమ్యూనికేట్ కావాలని కోరింది. ఉమ్రా సందర్శకులు వారి విమాన సమయాల ఆధారంగా.. అనుమతించబడిన ప్రయాణ సామాను బరువుల గురించి వారికి అవగాహన కల్పించాలని సౌదీ ఉమ్రా కంపెనీలకు మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ ప్రక్రియ ద్వారా ఉమ్రా యాత్రికులు డిపార్చర్ హాళ్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడంలో దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







