ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ప్రముఖ భరత నాట్యం నృత్యకారిణి
- May 05, 2022
మనామా: ప్రముఖ భారత నాట్యకారిణి ఆశా శరత్, తన అద్భుతమైన నాట్యంతో ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. మలయాళం పోయెటెస్ సుగదకుమారి పోయెమ్ కృష్ణా నీ యెన్నె అరియిల్లాకు డాన్స్ చేశారు ఆశా శరత్. బహ్రెయిన్ కేరళీయ సమాజం వద్ద ఈ ప్రదర్శన జరిగింది. బికెఎస్ ఇండో బహ్రెయిన్ డాన్స్ మరియు మ్యజిక్ ఫెస్టివల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ ఆంటిక్యుటీస్, భారత ఎంబసీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉస్తాద్ అమ్జాద్ అలి ఖాన్, ఆయన కుమారులు అమాన్ అలి బగాష్, అయాన్ అల్ బగాష్, ప్రముఖ వీణ కళాకారులు రాజేష్ వైద్య బృందం ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







