సౌదీ: ఆదివారం ప్రారంభం కానున్న ఐసీఈఈ 2022 సమావేశం
- May 05, 2022
సౌదీ: ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ ఫర్ ఎడ్యుకేషన్ (ఐసిఈఈ2022) ఆదివారం ప్రారంభం కానుంది. మే 11 వరకు ఇది కొనసాగుతుంది. రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఈవెంట్ని నిర్వహించనుంది. సంక్షోభ సమయంలో విద్యా రంగం, అవకాశాలు, సవాళ్ళు అనే కోణంలో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ విద్య, ఇంటర్నెట్ లేదా ఎడ్యుకేషనల్ ఛానెల్స్ అభివృద్ధి వంటి వాటి దిశగా మరిన్ని అవకాశాల్ని ఈ సమావేశాల్లో చర్చిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







