సైబర్ చీటర్ వంశీకృష్ణ ఎట్టకేలకు అరెస్ట్
- May 09, 2022
            హైదరాబాద్: హైదరాబాద్లో సైబర్ చీటర్ అరెస్ట్ అయ్యారు. నగరంలో వంశీకృష్ణ అనే సైబర్ ఛీటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో అమ్మాయిల్ని మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గొంతు మారుస్తూ వంశీకృష్ణ.. ఫోన్ మాట్లాడేవాడు.500 మంది యువతుల్ని మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ్యలో కేసులున్నాయి.ఇప్పటి వరకు రూ.కోట్లకు పైగా వసూలు చేశాడని పేర్కొన్నారు.
వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.స్కీమ్ల పేరుతో ప్రజాప్రతినిధులను కూడా ట్రాప్ చేసినట్లు పోలీసులు అంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 - బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
 - పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
 - రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
 - వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
 - ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
 - కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
 







