సైబర్ చీటర్ వంశీకృష్ణ ఎట్టకేలకు అరెస్ట్
- May 09, 2022హైదరాబాద్: హైదరాబాద్లో సైబర్ చీటర్ అరెస్ట్ అయ్యారు. నగరంలో వంశీకృష్ణ అనే సైబర్ ఛీటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో అమ్మాయిల్ని మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గొంతు మారుస్తూ వంశీకృష్ణ.. ఫోన్ మాట్లాడేవాడు.500 మంది యువతుల్ని మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ్యలో కేసులున్నాయి.ఇప్పటి వరకు రూ.కోట్లకు పైగా వసూలు చేశాడని పేర్కొన్నారు.
వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.స్కీమ్ల పేరుతో ప్రజాప్రతినిధులను కూడా ట్రాప్ చేసినట్లు పోలీసులు అంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం