పర్యాటక స్పాట్లుగా దుబాయ్ గ్రామీణ ప్రాంతాలు
- May 11, 2022
దుబాయ్: సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దుబాయ్ గ్రామీణ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు. కొత్త పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలను తయారు చేశారు. మంగళవారం దుబాయ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రణాళిక ప్రకారం.. దుబాయ్ కౌన్సిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమీషనర్ జనరల్ మత్తర్ అల్ తాయర్ పర్యవేక్షణలో మర్మూమ్, అల్ హబ్బాబ్, అల్ లిసైలా, అల్ ఫకా వంటి ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







