పర్యాటక స్పాట్లుగా దుబాయ్ గ్రామీణ ప్రాంతాలు
- May 11, 2022
దుబాయ్: సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దుబాయ్ గ్రామీణ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు. కొత్త పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలను తయారు చేశారు. మంగళవారం దుబాయ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రణాళిక ప్రకారం.. దుబాయ్ కౌన్సిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమీషనర్ జనరల్ మత్తర్ అల్ తాయర్ పర్యవేక్షణలో మర్మూమ్, అల్ హబ్బాబ్, అల్ లిసైలా, అల్ ఫకా వంటి ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







