బ్యాంక్ బదిలీ రుసుములు రద్దు: సెంట్రల్ బ్యాంక్
- May 11, 2022
కువైట్: ఎలక్ట్రానిక్ లోకల్ మనీ ట్రాన్స్ ఫర్లకు రుసుము వసూలు చేయడాన్ని నిలిపివేయాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ స్థానిక బ్యాంకులను ఆదేశించింది. సెంట్రల్ బ్యాంక్ అటువంటి రుసుములను విధించడం వలన బ్యాంకులు, వారి కస్టమర్ల మధ్య సమతుల్య సంబంధం ఏర్పాటుకు సంబంధిత అధికారుల నుండి ఆమోదం పొందడం అవసరం అని స్పష్టం చేసింది. ఈ చర్య డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇస్తుందని, ఎలక్ట్రానిక్ ఛానెల్లను ఉపయోగించేలా వినియోగదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ బ్యాంక్ అభిప్రాయబడింది.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







