బ్యాంక్ బదిలీ రుసుములు రద్దు: సెంట్రల్ బ్యాంక్
- May 11, 2022
కువైట్: ఎలక్ట్రానిక్ లోకల్ మనీ ట్రాన్స్ ఫర్లకు రుసుము వసూలు చేయడాన్ని నిలిపివేయాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ స్థానిక బ్యాంకులను ఆదేశించింది. సెంట్రల్ బ్యాంక్ అటువంటి రుసుములను విధించడం వలన బ్యాంకులు, వారి కస్టమర్ల మధ్య సమతుల్య సంబంధం ఏర్పాటుకు సంబంధిత అధికారుల నుండి ఆమోదం పొందడం అవసరం అని స్పష్టం చేసింది. ఈ చర్య డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇస్తుందని, ఎలక్ట్రానిక్ ఛానెల్లను ఉపయోగించేలా వినియోగదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ బ్యాంక్ అభిప్రాయబడింది.
తాజా వార్తలు
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







