తండ్రితో వాదోపవాదం: భవనం పైనుంచి పడి బాలుడి మృతి
- May 11, 2022
షార్జా: అల్ తవౌమ్ ప్రాంతంలో 15 ఏళ్ళ బాలుడు భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు షార్జా పోలీసులు. వివరాల్లోకి వెళితే, ఆదివారం ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ బాలుడి మృతదేహం కనిపించింది. ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తండ్రితో ఘర్షణ పడి, తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే బాలుడు భవనం పైనుంచి దూకినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు









