తండ్రితో వాదోపవాదం: భవనం పైనుంచి పడి బాలుడి మృతి
- May 11, 2022
షార్జా: అల్ తవౌమ్ ప్రాంతంలో 15 ఏళ్ళ బాలుడు భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు షార్జా పోలీసులు. వివరాల్లోకి వెళితే, ఆదివారం ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ బాలుడి మృతదేహం కనిపించింది. ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తండ్రితో ఘర్షణ పడి, తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే బాలుడు భవనం పైనుంచి దూకినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









