తండ్రితో వాదోపవాదం: భవనం పైనుంచి పడి బాలుడి మృతి
- May 11, 2022
షార్జా: అల్ తవౌమ్ ప్రాంతంలో 15 ఏళ్ళ బాలుడు భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు షార్జా పోలీసులు. వివరాల్లోకి వెళితే, ఆదివారం ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ బాలుడి మృతదేహం కనిపించింది. ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తండ్రితో ఘర్షణ పడి, తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే బాలుడు భవనం పైనుంచి దూకినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







