ఈద్ సెలవుల్లో 100,000 మందికి పైగా ప్రయాణీకులకు సేవలందించిన మవసలాత్
- May 11, 2022
మస్కట్: ఈద్ అల్ ఫితర్ సెలవుల నేపథ్యంలో మవసలాత్ ద్వారా 100,000 మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. బస్ మరియు ఫెర్రీ ద్వారా ప్రయాణీకులు రవాణా సేవల్ని అందుకున్నారు. గడచిన రెండేళ్ళలో ఇదే అత్యధికం అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







