ఈద్ సెలవుల్లో 100,000 మందికి పైగా ప్రయాణీకులకు సేవలందించిన మవసలాత్
- May 11, 2022
మస్కట్: ఈద్ అల్ ఫితర్ సెలవుల నేపథ్యంలో మవసలాత్ ద్వారా 100,000 మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. బస్ మరియు ఫెర్రీ ద్వారా ప్రయాణీకులు రవాణా సేవల్ని అందుకున్నారు. గడచిన రెండేళ్ళలో ఇదే అత్యధికం అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







