ఈద్ సెలవుల్లో 100,000 మందికి పైగా ప్రయాణీకులకు సేవలందించిన మవసలాత్
- May 11, 2022
మస్కట్: ఈద్ అల్ ఫితర్ సెలవుల నేపథ్యంలో మవసలాత్ ద్వారా 100,000 మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. బస్ మరియు ఫెర్రీ ద్వారా ప్రయాణీకులు రవాణా సేవల్ని అందుకున్నారు. గడచిన రెండేళ్ళలో ఇదే అత్యధికం అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









