కువైట్ లో మద్యం ఫ్యాక్టరీ సీజ్
- May 12, 2022
కువైట్: స్థానికంగా మద్యం తయారు చేస్తున్న ఫ్యాక్టరీని అహ్మదీ భద్రతా అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. స్థానికంగా తయారు చేసిన సుమారు 500 మద్యం బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తయారీకి ఉపయోగించే సామాగ్రిని సీజ్ చేశారు. అరెస్టు చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









