కువైట్ లో మద్యం ఫ్యాక్టరీ సీజ్
- May 12, 2022
కువైట్: స్థానికంగా మద్యం తయారు చేస్తున్న ఫ్యాక్టరీని అహ్మదీ భద్రతా అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. స్థానికంగా తయారు చేసిన సుమారు 500 మద్యం బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తయారీకి ఉపయోగించే సామాగ్రిని సీజ్ చేశారు. అరెస్టు చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







