కువైట్ లో మద్యం ఫ్యాక్టరీ సీజ్
- May 12, 2022
కువైట్: స్థానికంగా మద్యం తయారు చేస్తున్న ఫ్యాక్టరీని అహ్మదీ భద్రతా అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. స్థానికంగా తయారు చేసిన సుమారు 500 మద్యం బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తయారీకి ఉపయోగించే సామాగ్రిని సీజ్ చేశారు. అరెస్టు చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







