రేసింగ్ లకు పాల్పడిన జీసీసీ వాహనాలపై వేటు: కువైట్
- May 13, 2022
కువైట్: చట్టవిరుద్ధమైన రేసులు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్కు వినియోగించిన జీసీసీ ప్లేట్ నంబర్లు కలిగిన కొత్త వాహనాలను దేశం నుంచి బహిష్కరించినట్లు కువైట్ ట్రాఫిక్ అధికారులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ అఫైర్స్ ప్రకటించారు. రోడ్డు భద్రతా నిబంధనలు, షరతులను ఉల్లంఘించినందుకే వాటిని బహిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై తనిఖీలు చేపట్టిన సందర్భంగా చాలా మంది వాహనదారులు తమ వాహనాలతో పట్టుబడ్డారు. కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్తో సమన్వయంతో వాహనాలను నువైసీబ్ సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశం నుండి బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







