పన్ను ఎగవేసిన ప్రవాసుడికి జరిమానా, జైలు శిక్ష
- May 13, 2022
మస్కట్: పన్ను రిటర్నులను సమర్పించడంలో విఫలమైన ఒక ప్రవాసికి OMR 1,000 జరిమానాతోపాటు ఒక నెల జైలు శిక్షను విధించారు. జైలు శిక్ష అనంతరం అతన్ని ఒమన్ సుల్తానేట్ నుండి బహిష్కరించనున్నారు. రాయల్ డిక్రీ నంబర్ జారీ చేసిన ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు ప్రవాసిపై చర్యలు తీసుకున్నారు. ఈమేరకు విలాయత్ ఆఫ్ అల్ బురైమిలోని ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్ట్ ఇటీవల కోర్టు తీర్పును జారీ చేసింది. నిందితుడు పన్ను రిటర్నులను సమర్పించలేదని, ఇన్ కం టాక్స్ చట్టంలోని రాయల్ డిక్రీ నెం.28/2009 పన్ను నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాడని పన్ను అథారిటీ తెలిపింది. న్యాయ నియంత్రణ అధికారులు విచారణలు నిర్వహించి, సాక్ష్యాలను సేకరించి, రికార్డులను తయారు చేశారు. ఆపై కేసు ఫైల్ చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని పబ్లిక్ ఫండ్స్, మనీ లాండరింగ్ కేసుల విభాగానికి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







