ఇద్దరు ఉల్లంఘనుల అరెస్ట్: 90 కిలోల రొయ్యలు స్వాధీనం

- May 13, 2022 , by Maagulf
ఇద్దరు ఉల్లంఘనుల అరెస్ట్: 90 కిలోల రొయ్యలు స్వాధీనం

బహ్రెయిన్: ల్యాండ్ కోస్ట్ గార్డ్ పెట్రోల్స్, ఇద్దరు వ్యక్తుల్ని దెరాజ్ ప్రాంతంలో అరెస్టు చేశారు. వారి నుంచి 90 కిలోల రొయ్యల్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి జులై నెలాఖరు వరకు వీటిపై నిషేధం వుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నిందితుల వయసు 23 ఏళ్ళుగా అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com