ఇద్దరు ఉల్లంఘనుల అరెస్ట్: 90 కిలోల రొయ్యలు స్వాధీనం
- May 13, 2022బహ్రెయిన్: ల్యాండ్ కోస్ట్ గార్డ్ పెట్రోల్స్, ఇద్దరు వ్యక్తుల్ని దెరాజ్ ప్రాంతంలో అరెస్టు చేశారు. వారి నుంచి 90 కిలోల రొయ్యల్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి జులై నెలాఖరు వరకు వీటిపై నిషేధం వుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నిందితుల వయసు 23 ఏళ్ళుగా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు