ఇద్దరు ఉల్లంఘనుల అరెస్ట్: 90 కిలోల రొయ్యలు స్వాధీనం
- May 13, 2022
బహ్రెయిన్: ల్యాండ్ కోస్ట్ గార్డ్ పెట్రోల్స్, ఇద్దరు వ్యక్తుల్ని దెరాజ్ ప్రాంతంలో అరెస్టు చేశారు. వారి నుంచి 90 కిలోల రొయ్యల్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి జులై నెలాఖరు వరకు వీటిపై నిషేధం వుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నిందితుల వయసు 23 ఏళ్ళుగా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







