ఈద్ సెలవుల్లో 8 మేరిటైమ్, ట్రాఫిక్ ప్రమాదాలపై స్పందించిన దుబాయ్ పోలీస్
- May 13, 2022
యూఏఈ: దుబాయ్ పోలీస్ మెరిటైన్ రెస్క్యూ బృందాలు, ఐదు ప్రమాదాల పట్ల స్పందించడం జరిగింది. మూడు ఓ మోస్తరు ఘటనలపైనా స్పందించారు. ఈద్ సెలవుల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ల్యాండ్ రెస్క్యూ బృందాలు మూడు వేర్వేరు ట్రాఫిక్ ప్రమాదాల పట్ల స్పందించి, మోటరిస్టుల్ని రక్షించారు. ప్రమాద శకలాల కింద చిక్కుకుపోయినవారిని కాపాడారు. ప్రమాద సమయాల్లో బాధితుల్ని రక్షించేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వాహనదారులు వాహనాల్ని నిబంధనలకు లోబడి పరిమిత వేగంతో నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!







