ఈద్ సెలవుల్లో 8 మేరిటైమ్, ట్రాఫిక్ ప్రమాదాలపై స్పందించిన దుబాయ్ పోలీస్
- May 13, 2022యూఏఈ: దుబాయ్ పోలీస్ మెరిటైన్ రెస్క్యూ బృందాలు, ఐదు ప్రమాదాల పట్ల స్పందించడం జరిగింది. మూడు ఓ మోస్తరు ఘటనలపైనా స్పందించారు. ఈద్ సెలవుల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ల్యాండ్ రెస్క్యూ బృందాలు మూడు వేర్వేరు ట్రాఫిక్ ప్రమాదాల పట్ల స్పందించి, మోటరిస్టుల్ని రక్షించారు. ప్రమాద శకలాల కింద చిక్కుకుపోయినవారిని కాపాడారు. ప్రమాద సమయాల్లో బాధితుల్ని రక్షించేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వాహనదారులు వాహనాల్ని నిబంధనలకు లోబడి పరిమిత వేగంతో నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు