ఈద్ సెలవుల్లో 8 మేరిటైమ్, ట్రాఫిక్ ప్రమాదాలపై స్పందించిన దుబాయ్ పోలీస్
- May 13, 2022
యూఏఈ: దుబాయ్ పోలీస్ మెరిటైన్ రెస్క్యూ బృందాలు, ఐదు ప్రమాదాల పట్ల స్పందించడం జరిగింది. మూడు ఓ మోస్తరు ఘటనలపైనా స్పందించారు. ఈద్ సెలవుల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ల్యాండ్ రెస్క్యూ బృందాలు మూడు వేర్వేరు ట్రాఫిక్ ప్రమాదాల పట్ల స్పందించి, మోటరిస్టుల్ని రక్షించారు. ప్రమాద శకలాల కింద చిక్కుకుపోయినవారిని కాపాడారు. ప్రమాద సమయాల్లో బాధితుల్ని రక్షించేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వాహనదారులు వాహనాల్ని నిబంధనలకు లోబడి పరిమిత వేగంతో నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







