డ్రగ్స్ కేసులో దోషికి 10 ఏళ్ళ జైలు శిక్ష
- May 14, 2022
మనామా: డ్రగ్స్ కేసులో దోషికి పదేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఇప్పటికే అతనికి జైలు శిక్ష పడగా దాన్ని అప్పీల్స్ కోర్టులో సవాల్ చేయడం జరిగింది. అయితే అప్పీల్ కోర్టు ఆ శిక్షను సమర్థించింది. నిందితుడి నుంచి పెద్దయెత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కా సమాచారంతో నిందితుడ్ని పట్టుకునేందుకు అధికారులు, మారు వేషంలో వెళ్ళారు. డ్రగ్స్ అతని నుంచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నటు నటించి, అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుడికి న్యాయస్థానం 5000 బహ్రెయినీ దినార్ల జరీమానా కూడా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







