డ్రగ్స్ కేసులో దోషికి 10 ఏళ్ళ జైలు శిక్ష
- May 14, 2022
మనామా: డ్రగ్స్ కేసులో దోషికి పదేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఇప్పటికే అతనికి జైలు శిక్ష పడగా దాన్ని అప్పీల్స్ కోర్టులో సవాల్ చేయడం జరిగింది. అయితే అప్పీల్ కోర్టు ఆ శిక్షను సమర్థించింది. నిందితుడి నుంచి పెద్దయెత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కా సమాచారంతో నిందితుడ్ని పట్టుకునేందుకు అధికారులు, మారు వేషంలో వెళ్ళారు. డ్రగ్స్ అతని నుంచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నటు నటించి, అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుడికి న్యాయస్థానం 5000 బహ్రెయినీ దినార్ల జరీమానా కూడా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







