వెసులుబాటుతో కూడిన పని విధానంతో సేమా సమయాన్ని ప్రకటించిన ఈఎ
- May 16, 2022
మస్కట్: ఎన్విరాన్మెంటల్ అథారిటీ, లబ్దిదారులకు సేవలందించేందుకోసం వెసులుబాటుతో కూడిన పని సమయాల్ని ప్రకటించడం జరిగింది. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సివిల్ సర్వీస్ చట్టం, ఎగ్జిక్యూటివ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సేవలు అందుతాయి. అత్యున్నతమైన పనితీరుతో సేవల్ని అందిస్తారు వినియోగదారులు అలాగే లబ్దిదారులకు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సేవా సమయం వుంటుందని ఎన్విరాన్మెంటల్ అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









