వెసులుబాటుతో కూడిన పని విధానంతో సేమా సమయాన్ని ప్రకటించిన ఈఎ
- May 16, 2022
మస్కట్: ఎన్విరాన్మెంటల్ అథారిటీ, లబ్దిదారులకు సేవలందించేందుకోసం వెసులుబాటుతో కూడిన పని సమయాల్ని ప్రకటించడం జరిగింది. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సివిల్ సర్వీస్ చట్టం, ఎగ్జిక్యూటివ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సేవలు అందుతాయి. అత్యున్నతమైన పనితీరుతో సేవల్ని అందిస్తారు వినియోగదారులు అలాగే లబ్దిదారులకు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సేవా సమయం వుంటుందని ఎన్విరాన్మెంటల్ అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







