వెసులుబాటుతో కూడిన పని విధానంతో సేమా సమయాన్ని ప్రకటించిన ఈఎ
- May 16, 2022
మస్కట్: ఎన్విరాన్మెంటల్ అథారిటీ, లబ్దిదారులకు సేవలందించేందుకోసం వెసులుబాటుతో కూడిన పని సమయాల్ని ప్రకటించడం జరిగింది. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సివిల్ సర్వీస్ చట్టం, ఎగ్జిక్యూటివ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సేవలు అందుతాయి. అత్యున్నతమైన పనితీరుతో సేవల్ని అందిస్తారు వినియోగదారులు అలాగే లబ్దిదారులకు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సేవా సమయం వుంటుందని ఎన్విరాన్మెంటల్ అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







