వెసులుబాటుతో కూడిన పని విధానంతో సేమా సమయాన్ని ప్రకటించిన ఈఎ
- May 16, 2022
మస్కట్: ఎన్విరాన్మెంటల్ అథారిటీ, లబ్దిదారులకు సేవలందించేందుకోసం వెసులుబాటుతో కూడిన పని సమయాల్ని ప్రకటించడం జరిగింది. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సివిల్ సర్వీస్ చట్టం, ఎగ్జిక్యూటివ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సేవలు అందుతాయి. అత్యున్నతమైన పనితీరుతో సేవల్ని అందిస్తారు వినియోగదారులు అలాగే లబ్దిదారులకు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సేవా సమయం వుంటుందని ఎన్విరాన్మెంటల్ అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







