షేక్ ఖలీఫా మృతి: భారత, పాకిస్తాన్ కాన్సులేట్స్ సోమవారం కూడా మూసివేత
- May 16, 2022
యూఏఈ: భారతదేశ కాన్సులేట్ అలాగే పాకిస్తాన్ కాన్సులేట్ కూడా సోమవారం మూసివేయబడి వుంటాయి. దివంగత మాజీ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతికి సంతాపంగా కాన్సులేట్ తెరవబోవడంలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అన్ని ఔట్ సోర్స్ కాన్సులర్ సర్వీస్ సెంటర్లు కూడా సోమవారరం మూసివవేయబి వుంటాయని భారత కాన్సులేట్ పేర్కొంది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులకు మరో స్లాట్ కేటాయించబడుతుంది. అత్యవసరమైతే (వైద్య అవసరాలు లేదా మరణానికి సంబంధించి), @pbskdubai ట్విట్టర్ లేదా టోల్ ఫ్రీ హ్యాండిల్ 80046342 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. మంగళవారం, మే 17న అన్ని కాన్సులేట్స్ తెరచుకుంటాయి. మే 13న షేక్ ఖలీఫా తుది శ్వాస విడిచారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







