షేక్ ఖలీఫా మృతి: భారత, పాకిస్తాన్ కాన్సులేట్స్ సోమవారం కూడా మూసివేత
- May 16, 2022
యూఏఈ: భారతదేశ కాన్సులేట్ అలాగే పాకిస్తాన్ కాన్సులేట్ కూడా సోమవారం మూసివేయబడి వుంటాయి. దివంగత మాజీ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతికి సంతాపంగా కాన్సులేట్ తెరవబోవడంలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అన్ని ఔట్ సోర్స్ కాన్సులర్ సర్వీస్ సెంటర్లు కూడా సోమవారరం మూసివవేయబి వుంటాయని భారత కాన్సులేట్ పేర్కొంది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులకు మరో స్లాట్ కేటాయించబడుతుంది. అత్యవసరమైతే (వైద్య అవసరాలు లేదా మరణానికి సంబంధించి), @pbskdubai ట్విట్టర్ లేదా టోల్ ఫ్రీ హ్యాండిల్ 80046342 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. మంగళవారం, మే 17న అన్ని కాన్సులేట్స్ తెరచుకుంటాయి. మే 13న షేక్ ఖలీఫా తుది శ్వాస విడిచారు.
తాజా వార్తలు
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









