షేక్ ఖలీఫా మృతి: భారత, పాకిస్తాన్ కాన్సులేట్స్ సోమవారం కూడా మూసివేత
- May 16, 2022
యూఏఈ: భారతదేశ కాన్సులేట్ అలాగే పాకిస్తాన్ కాన్సులేట్ కూడా సోమవారం మూసివేయబడి వుంటాయి. దివంగత మాజీ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతికి సంతాపంగా కాన్సులేట్ తెరవబోవడంలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అన్ని ఔట్ సోర్స్ కాన్సులర్ సర్వీస్ సెంటర్లు కూడా సోమవారరం మూసివవేయబి వుంటాయని భారత కాన్సులేట్ పేర్కొంది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులకు మరో స్లాట్ కేటాయించబడుతుంది. అత్యవసరమైతే (వైద్య అవసరాలు లేదా మరణానికి సంబంధించి), @pbskdubai ట్విట్టర్ లేదా టోల్ ఫ్రీ హ్యాండిల్ 80046342 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. మంగళవారం, మే 17న అన్ని కాన్సులేట్స్ తెరచుకుంటాయి. మే 13న షేక్ ఖలీఫా తుది శ్వాస విడిచారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







