షేక్ ఖలీఫా మృతి: భారత, పాకిస్తాన్ కాన్సులేట్స్ సోమవారం కూడా మూసివేత
- May 16, 2022
యూఏఈ: భారతదేశ కాన్సులేట్ అలాగే పాకిస్తాన్ కాన్సులేట్ కూడా సోమవారం మూసివేయబడి వుంటాయి. దివంగత మాజీ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతికి సంతాపంగా కాన్సులేట్ తెరవబోవడంలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అన్ని ఔట్ సోర్స్ కాన్సులర్ సర్వీస్ సెంటర్లు కూడా సోమవారరం మూసివవేయబి వుంటాయని భారత కాన్సులేట్ పేర్కొంది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులకు మరో స్లాట్ కేటాయించబడుతుంది. అత్యవసరమైతే (వైద్య అవసరాలు లేదా మరణానికి సంబంధించి), @pbskdubai ట్విట్టర్ లేదా టోల్ ఫ్రీ హ్యాండిల్ 80046342 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. మంగళవారం, మే 17న అన్ని కాన్సులేట్స్ తెరచుకుంటాయి. మే 13న షేక్ ఖలీఫా తుది శ్వాస విడిచారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!







