అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం.. ఉచిత ప్రవేశం
- May 17, 2022
ఒమన్: ప్రతి సంవత్సరం మే 18న నిర్వహించే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకల కోసం.. హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా మ్యూజియంలలోకి సందర్శకులను ఉచితంగా అనుమతించనున్నారు. ప్రతి సంవత్సరం మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకల్లో ప్రపంచ దేశాలతో కలిసి ఒమన్ సుల్తానేట్ పాల్గొంటుంది. ఈ సందర్భంగా హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ సందర్శకులకు ఉచితంగా మ్యూజియంలను సందర్శించే అవకాశం కల్పిస్తోందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







