అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం.. ఉచిత ప్రవేశం
- May 17, 2022
ఒమన్: ప్రతి సంవత్సరం మే 18న నిర్వహించే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకల కోసం.. హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా మ్యూజియంలలోకి సందర్శకులను ఉచితంగా అనుమతించనున్నారు. ప్రతి సంవత్సరం మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకల్లో ప్రపంచ దేశాలతో కలిసి ఒమన్ సుల్తానేట్ పాల్గొంటుంది. ఈ సందర్భంగా హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ సందర్శకులకు ఉచితంగా మ్యూజియంలను సందర్శించే అవకాశం కల్పిస్తోందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









