యూఏఈ దివంగత అధ్యక్షుని కోసం ప్రార్థనలు నిర్వహించిన బీఏపీఎస్ హిందూ మందిర్
- May 17, 2022
యూఏఈ: అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ మందిర్లో యూఏఈ దివంగత అధ్యక్షుని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కోసం ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు.స్వామి బ్రహ్మవిహారిదాస్ హిందూ సమాజం తరపున ప్రార్థనలు నిర్వహించి, తమ సంతాపాన్ని తెలియజేయడానికి రాజ దర్బారును సందర్శించారు. శాంతితో పురోగమనాన్ని, సామరస్యంతో ఆనందాన్ని, జ్ఞానోదయంతో వ్యాపారాన్ని, ఏకత్వంతో వైవిధ్యాన్ని సృష్టించడం - ప్రేమ, శాంతి, సహనంతో జీవన నాణ్యతను పెంపొందించడంలో, ఆయన యావత్ జాతిని ఎలా ప్రేరేపించిందో చెబుతూ యూఏఈ ప్రెసిడెంట్ కు నివాళులర్పించారు.యూఏఈ కాబోయే ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉజ్వలమైన, గొప్ప భవిష్యత్తు వైపు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.మహంత్ స్వామి మహరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







