పాక్షికంగా కూలిపోయిన సహౌద్ ప్యాలెస్ని సరిచేయనున్న సౌదీ
- May 17, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా హెరిటేజ్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈస్టర్న్ ప్రావిన్సులోని అల్ అహ్సా గవర్నరేట్లోగల ముబార్రాజ్ నగరంలోని చారిత్రక సహౌద్ ప్యాలెస్ ఆదివారం పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. నష్టం తీవ్రత కూడా ఎక్కువగా లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెస్టర్న్ టవర్కి సంబంధించి కొంత భాగం కూలిపోయింది. త్వరలోనే దీన్ని సరి చేస్తామని సంబంధిత కమిషన్ వివరించింది. అల్ అహ్సా గవర్నరేటు నుంచి ఓ బృందం త్వరలోనే కూలిన భాగాన్ని సరిచేయనుందని పేర్కొంది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









