సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- March 30, 2026
జెడ్డా: ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని సోమవారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. ఆయనకు జెడ్డాలోని కింగ్ అబ్దులజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, గల్ఫ్ ప్రాంతీయ పరిణామాలు, పరస్పర సహకార అంశాలపై కీలక చర్చలు జరిపారు. గల్ఫ్ దేశాల ఐక్యతను బలోపేతం చేసే దిశగా ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
సౌదీ–ఖతార్ సంబంధాలు గత కొన్నేళ్లలో మరింత బలపడుతున్న నేపథ్యంలో, ఈ పర్యటనను దౌత్యపరంగా కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు దేశాల నాయకుల భేటీ ప్రాంతీయ స్థిరత్వం మరియు భద్రతా అంశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బంగారం దొంగతనం కేసులో ఎనిమిది మందికి శిక్ష..!!
- ఫహహీల్ పారిశ్రామిక ప్రాంతంలో 95 దుకాణాలు సీజ్..!!
- Danalac శిశు ఆహారం పారవేసివేయాలని యూఏఈ పిలుపు..!!
- అల్ హదీథా సరిహద్దు వద్ద 4,26,000 ఆంఫెటమైన్ పిల్స్ స్వాధీనం..!!
- నెదర్లాండ్స్ చేరుకున్న ప్రధాని మోదీ–భారత్-ఈయూ వాణిజ్య బంధాలకు కొత్త ఊపు
- స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రతో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
- ప్రమాదకర డ్రైవింగ్కు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు
- సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..
- సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్నారై తెలుగుదేశం మహానాడు
- యూఏఈలో ఇళ్లు, వాహనాలు, కార్గోకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ విస్తరణ









