సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- March 30, 2026
జెడ్డా: ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని సోమవారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. ఆయనకు జెడ్డాలోని కింగ్ అబ్దులజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, గల్ఫ్ ప్రాంతీయ పరిణామాలు, పరస్పర సహకార అంశాలపై కీలక చర్చలు జరిపారు. గల్ఫ్ దేశాల ఐక్యతను బలోపేతం చేసే దిశగా ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
సౌదీ–ఖతార్ సంబంధాలు గత కొన్నేళ్లలో మరింత బలపడుతున్న నేపథ్యంలో, ఈ పర్యటనను దౌత్యపరంగా కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు దేశాల నాయకుల భేటీ ప్రాంతీయ స్థిరత్వం మరియు భద్రతా అంశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!







